32.8 C
India
Tuesday, April 30, 2024
More

    Kanaparthi Srinivasa Rao : జగన్ కుట్ర తోనే పెన్షన్ దారులకు ఇబ్బందులు: కనపర్తి శ్రీనివాసరావు

    Date:

    Kanaparthi Srinivasa Rao
    Kanaparthi Srinivasa Rao

    Kanaparthi Srinivasa Rao : జగన్ కుట్రతోనే రాష్ట్రంలో ప్రజలకు పెన్షన్ కష్టాలు మొదలయ్యాయని టిడిపి నేత కనపర్తి శ్రీనివాస రావు ఆరోపించారు. గుంటూరు లాడ్జి సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికా రులపై నిరసన వ్యక్తం చేశారు.

    ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పెన్షన్ల పంపిణీ పై జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రతోని పెన్షన్ దారు లు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు.

    ప్రతిపక్షాలు పెన్షన్లు పంపిణీ నీ అడ్డుకున్నారని మాపై పూర్త చల్లడం సరైన పద్ధతి కాదని వారు తెలిపారు. పెన్షన్లను వాలంటీర్లు పంచాలన్న నిబం ధన లేదని సచివాలయ సిబ్బందినే ఇంటిం టికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని వారి డిమాండ్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : ఇంటింటికీ ఎందుకు పింఛన్ ఇవ్వరు?: చంద్రబాబు

    Chandrababu : వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వాములు...

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...

    YS Jagan : మా చిన్నాన్నకు రెండో భార్య ఉంది: వైఎస్ జగన్

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా పులివెందులలో బహిరం...

    Andhra Pradesh : ఓటు హక్కుతో ఆస్తి హక్కు కోసం ఆంధ్రుల ఆఖరి పోరాటం!

    Andhra Pradesh : నది- నాగలి నేర్పిన నాగరిక మట్టి మనుషులం...