K Keshava Rao : రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత కేశవరావు బీ ఆర్ఎస్ పార్టీని వీడారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
బాధతోనే బీ ఆర్ఎస్ లో వీడుతు న్నానని, తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీ మా ర్పుపై సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించి నట్ట్లు వెల్ల డించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమ య్యారు.
గడిచిన వారం పది రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. ఇప్పటివరకు బీ ఆర్ఎస్ లో కీలకంగా కొనసాగిన నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతు న్నారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడు ఎందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది.