Sugar Test : మన శరీరంలో షుగర్ లెవెల్స్ ని తెలుసుకో వడా నికి కచ్చితంగా రక్తాన్ని తీయాల్సిందే. ఇకపై ఆ అవసరం ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. బెలూన్ లోకి గాలి ఊదడం ద్వారా శరీరంలోని చక్కెర స్థాయిలను అంచనా వేసేలా సరికొత్త పరికరాన్ని హిమాచల్ ప్రదేశ్ ఐఐటి మండీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
AIIMS బిలాస్ పూర్ లో 492 మంది రోగులో శ్వాస నమో నాలను తీసుకొని వారు పరీక్షించారు. ఈ పరికరం ద్వారా ఫలితాలు మెరుగ్గా వచ్చా య ని డాక్టర్ రీతు తెలిపారు. షుగర్ పరీక్షలు అంటేనే ఖచ్చితంగా 5 ml రక్తాన్ని తీసేవారు దీంతో రోగులు షుగర్ పరీక్ష అంటేనే పనికి పోయేవారు.
తాజాగా జరుపుతున్న పరిశోధనల్లో హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ఐఐటి మండీ శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఇది అమల్లోకి వస్తే షుగర్ రోగులకి శుభవార్త అనే చెప్పవచ్చు..