CAA : పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖ లైన పిటిషన్ ల పై తమ స్పందన తెలియజేయా లని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కొరకు న్యాయవాది తుషార్ మహత కోర్టును అభ్యర్థించారు. దీంతో ఏప్రిల్ 9వ తేదీ తదుపరి విచారణ చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
స్టే ఇవ్వకపోవడంతో సీఏఏ అమలు కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఈ చట్టం ఎవరికి పౌరస త్వాన్ని లాక్కోదని మెహతా వివరించారు.