32.2 C
India
Monday, April 29, 2024
More

    Elections Notification : నేడే ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదల..

    Date:

    Elections First Notification
    Elections First Notification

    Elections Notification : దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ఈరోజు 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 పార్లమెంటు నియోజకవర్గం నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.

    ఈనెల 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. 30వ తేదీన ఉపసంహరణకు తదిగడవు ఉంటుంది. వచ్చేనెల 19 తేదీన పోలింగ్ జరగనుంది. అత్యధికంగా త మిళనాడులో ఒకే విడతలు 39 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.

    దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. 22 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేం దుకు సిద్ధమవుతున్నారు.  102 పార్లమెంటు నియోజక వర్గాలకు ఈ నోటిఫికేషన్ రానుంది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...