35.8 C
India
Sunday, April 28, 2024
More

    వెంకయ్య నాయుడు ఇంట ఉగాది వేడుకలు : మోడీ , ఏపీ గవర్నర్

    Date:

    వెంకయ్య నాయుడు ఇంట ఉగాది వేడుకలు : మోడీ , ఏపీ గవర్నర్
    వెంకయ్య నాయుడు ఇంట ఉగాది వేడుకలు : మోడీ , ఏపీ గవర్నర్

    మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నివాసంలో ఉగాది వేడుకలు జరిగాయి. కాగా ఆ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ , ఏపీ గవర్నర్ నజీర్ అహమ్మద్ తో పాటుగా పలువురు కేంద్ర మంత్రులు , పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నాడు.

    దాంతో రాష్ట్ర గవర్నర్ నజీర్ కు యార్లగడ్డను పరిచయం చేస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నేను యార్లగడ్డ అప్పట్లో ఉద్యమించామని పరిచయం చేశాడు. తెలుగు వాళ్లకు ఇష్టమైన పండగ ఉగాది . దాంతో సంప్రదాయ సిద్ధంగా ఈ వేడుకలను నిర్వహించారు వెంకయ్య. ఉగాది పండుగకు రెండు రోజుల ముందే వేడుకలను ఢిల్లీలోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    సాయిదత్త పీఠంలో ఉగాది ఉత్సవాలు

    అమెరికాలోని ఎడిసన్ లో సాయిదత్త పీఠంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా...

    వాషింగ్టన్ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు

    వాషింగ్టన్ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 న అట్టహాసంగా ఉగాది...