37.3 C
India
Thursday, May 9, 2024
More

    Tamil Nadu : తమిళనాడులో ప్రభుత్వం vs గవర్నర్..

    Date:

    Tamil Nadu
    Tamil Nadu

    Tamil Nadu : తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేను మినిస్టర్ గా అపాయింట్  చేయను అని గవర్నర్ అనడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

    అత్యంత న్యాయస్థానాన్ని గవర్నర్ ధిక్కరిస్తున్నా రంటూ గవర్నర్ ప్రవర్తనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నేరారోపన నిలిపి వేసి నప్పుడు గవర్నర్ ఇంకోలా చెప్పే అర్హత ఉండదని మా ఆర్డర్ మాత్రమే అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

    మొత్తం మీద తమిళనాడులో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వంగా మారిపోయింది. ప్రభుత్వ సూచించిన వ్యక్తిని మినిస్టర్ గా నేను అపాయింట్ చేయనని గవర్నర్ వ్యాఖ్యలు చేయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

    Share post:

    More like this
    Related

    YS Jagan : 15 నుంచి జగన్ లండన్ టూర్..! అందుకే అంటూ విమర్శలు..

    YS Jagan : ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికలు, ఎత్తులు పై ఎత్తులు,...

    Jagathi : నలభై ఏండ్ల వయసులో జగతి హాట్ ఫొటో షూట్స్

    Jagathi : జ్యోతి రాయ్ అనగానే చాలా మందికి తెలియక పోవచ్చు....

    Cash Seized : లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు సీజ్

    Cash Seized : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు....

    Shadow : నేడు మన ‘నీడ’ కనిపించదు

    Shadow : మన ‘నీడ’ మన వెన్నంటే ఉంటుంది. కాని నేడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Tamil Nadu : తమిళనాడులో ఎండలకు రోడ్డుపై ఆమ్లెట్

    Tamil Nadu : ఈ వేసవిలో ఎండలు ఏ విధంగా మండుతున్నాయో...

    South Elections : సౌత్ లో ఆ పార్టీదే హవా.. ఏపీలో ఏ పార్టీ అంటే

    South Elections : సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో సర్వే సంస్థలు,...