Congress: ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరా నికి సిద్ధమవుతోంది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్ల మెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో నిమగ్నమైంది. నేటి నుంచి అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమైంది. నేటి నుంచి విజయవా డలోని ఆంధ్రరత్నభవన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణి క్యం ఠాగూర్ దరఖాస్తు లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు మొదటి అప్లికేషన్ను మాణిక్కం ఠాకూర్ ఇవ్వనున్నారు.
Breaking News