color swathi కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా పాపులర్ అయ్యింది తెలుగు బ్యూటీ స్వాతి.. ఈ షో ద్వారా యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత కలర్స్ స్వాతిగా ప్రేక్షకులకు గుర్తుండి పోయింది. ఆమె చేసిన మొదటి ప్రోగ్రాం తో ఆ పేరును తన పేరు ముందు మార్చుకుని కలర్స్ స్వాతిగా మారిపోయింది.
ఇక ఒకే ఒక్క షోతో ఈమెకు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి.. ఆ తర్వాత ఈమె చిన్న చిన్న పాత్రలతో పాటు హీరోయిన్ గా అవకాశం అందుకుని మంచి తెచ్చుకుంది. మొదటిసారి హీరోయిన్ గా తమిళ్ లో సుబ్రహ్మణ్యపురం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత ఈ భామకు తెలుగులో కూడా అవకాశాలు వరుసగా క్యూ కట్టడంతో అష్టాచమ్మా లో నానికి జోడీగా నటించింది. ఈ సినిమా వీరి కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏ తర్వాత చాలా సినిమాల్లో నటించిన ఈ భామ వికాస్ వాసు అనే మలయాళీ పైలెట్ ను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యింది.
ఇదిలా ఉండగా ఈ భామ గురించి ఇప్పుడు జోరుగా సాగుతున్న న్యూస్ ఏంటంటే స్వాతి తన భర్తతో విడాకులు తీసుకుంటుంది అని.. ఈ రూమర్స్ పై ఈ భామ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. ఇదిలా ఉండగా ఈ భామ కెరీర్ మధ్యలో ఆగిపోవడానికి కారణం ఆమె తల్లి అని టాక్ వస్తుంది.
నిఖిల్ తో రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటీ అతడితో ఎఫైర్ ఉంది అనే రూమర్స్ అప్పట్లో వైరల్ కాగా ఈమె సినిమాలను మాన్పించేసి పెళ్లి చేసిందట.. దీంతో ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో నెట్టింట వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా కలర్స్ స్వాతి బురఖా వేసుకుని సికింద్రాబాద్ స్టేషన్ లో తిరిగింది.. ఈమె అక్కడి తిరిగిన విజువల్స్ నెట్టింట వైరల్ కాగా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వీడియో మీరు చూసేయండి..
View this post on Instagram