- నటసింహం నందమూరి బాలయ్య చేతుల మీదుగా..
Tarakaramudi Praganam : ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు అట్టహసంగా కొనసాగుతున్నారు. తానా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జూన్ 8న పెన్సిల్వేనియా కన్వేషన్ సెంటర్లోని గ్రాండ్ హాల్ లో తారకరాముని ప్రారంగణం ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు నందమూరి నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా తారకరాముని ప్రాంగణాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు.. ఎన్టీఆర్ అభిమానులు హాజరై విజయంతం చేయాలని నిర్వాహకులు కోరారు.