MLC Kavitha : తెలంగాణ: ఢిల్లీ కేసులో అరెస్ట్ అయిన బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడి కస్టడీ నేటితో ముగియనుంది.. దీంతో ఆమెను ఇవాళ మధ్యా హ్నం 12 గంటలకు ఢిల్లీలోని హౌస్ రెవెన్యూ కోర్టు లో ఈడి అధికారులు హాజరు పరచ నున్నారు.
కేసు దర్యప్తును కోర్టు పరిశీలించనుoది. కాగా క వితను ఈనెల 15వ తేదీన ఈడి అధికారులు అ రెస్టు చేసి కోర్టు లో హాజరు పరిచారు. వారం రో జుల ఈడి కస్టడీకి కోర్టు అనుమతిoచిన విషయం తెలిసిందే..
కస్టడీ ముగిసిన నేపథ్యంలో కోర్టు ఏమి చెప్ప పో తుందో ఉత్కంఠ గా మారింది. ఈడి అధికా రులు కస్టడీ పొడిగింపు అడుగుతారా లేదా అన్నది ఈ రోజు తేటతెల్లం అవుతుంది.
కస్టడీ లో అధికారులకు కావాల్సిన సమాచారం వచ్చిందా లేదా అన్నది ఈ రోజు కోర్టులో తెలిసే అవకాశం ఉంది. అయితే కవిత మాత్రం బెయిల్ వస్తుందనీ ఎదురు చూస్తున్నారు.