41.5 C
India
Monday, May 6, 2024
More

    Crime News : నిలిపి ఉన్న లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి

    Date:

    Crime News
    Crime News

    Crime News : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిలిపి ఉన్న లారీ కిందకు కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.

    రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డుపై సిగ్నల్ వేయకుండా వాహనాలు ఆపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరు పట్టించుకోవడం లేదు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందపురం వద్ద సిగ్నల్ వేయకుండా నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొట్టింది.

    ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సామినేని రాజా (29), సామినేని భార్గవి (24)గా పోలీసులు గుర్తించారు. రెండు సంవత్సరాల క్రితం వీరికి వివాహమైంది. వారాంతంలో హైదరాబాద్ వచ్చిన వీరు.. నగరం నుంచి విజయవాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు గంటలు శ్రమించి మృతదేహాలను బయటకు తీసి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

    Share post:

    More like this
    Related

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    YS Sharmila : అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తెలియదు: వైఎస్ షర్మిల

    YS Sharmila : అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు

    Phone Tapping Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్...

    Crime News : చెల్లి ప్రేమపెళ్లి ఇష్టం లేక.. బావ హత్య

    Crime News : తమ చెల్లెలు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టం...

    2thousand Crores : 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు-పట్టుకున్న పోలీసులు

    2thousand Crores : అనంతపురం జిల్లా పామిడి వద్ద పెద్ద ఎత్తున...