TDP : రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న టిడిపి ఎ మ్మెల్యే అభ్యర్థు లు మూకుమ్మడిగా ప్రచారాన్ని నిలిపివేశారు. పార్లమెంటు సీటు బిజెపికి ఇవ్వ డంతో ఆ ప్రభావం ఎమ్మెల్యే అభ్యర్థుల పైన తీవ్రంగా పడే అవకాశం ఉండడంతో అందరూ కలిసి ప్రచారాన్ని ఆపేశారు.
రాష్ట్రంలోని రాజంపేట పార్లమెంట్ వ్యాప్తంగా ముస్లింస్ ఎక్కువగా ఉండటం బలిజలు 2.50 లక్షల ఓటింగ్ ఉండడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముస్లిమ్స్ ప్రభావంతో పీలేరు, రాయచోటి, మద నపల్లి, తంబళ్లపల్లి లో తీవ్ర ప్రభావం పడే అవకా శం ఉందని వారు చర్చించుకుంటున్నారు. బలిజల ప్రభావంతో రాజంపేట, రైల్వే కోడూరు కోల్పోయే అవకాశం ఉందని ఆవేదన చెందుతూ ప్రచారాన్ని నిలిపివేశారు.