South Africa : దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోట్స్ వానా నుంచి మోరియా వెళ్తున్న బస్సు వంతెన పై నుంచి అదుపు తప్పి లోయలో పడింది.. ఈ ఘటనలో 45 మంది మరణించారు. ఈస్టర్ పండుగ కోసం జియాన్ చర్చికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఆ సమయంలో మంటలు వేయడంతో బస్సు దగ్ధ మైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో 8 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడగా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివ రాలు తెలియాల్సి ఉంది.
ఈస్టర్ పండుగ కోసం చర్చికి వెళ్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు ఒక్క సారిగా లోయలో పడడం తో ప్రమాదం జరిగింది. ఇందులో 45 మంది మృతి చెందడం తో వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.