Chandrababu : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో కుప్పం నియోజకవర్గానికి చేరుకున్న ఆయన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం శతరత్న జీర్ణోదారణ ప్రతిష్ట మహా కుంభాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాయంత్రం ఆర్టీసీ బస్టాండు సర్కిల్లో జరగనున్న సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు. ఈరోజు రేపు కుప్పం నియోజకవర్గంలోని చంద్ర బాబు నాయుడు పర్యటించబోతున్నారు.
ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు విడుదలవారీగా పలు నియోజక వర్గాలను తిరుగుతూ వస్తున్నారు. ప్రస్తుతం సొంత నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఈరోజు సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ ఎన్ని కల ప్రచార సభ జరుగుతోంది. ఈ సభ దేధిక నుంచి చంద్రబాబు నాయుడు ప్రసంగించను న్నారు.