Arvind Kejriwal : ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మరోసారి సమన్లు జారీ చేసింది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో మనీల్యాండ రింగ్ ఆరోపణలు తో ఆయనకు సమన్లు పంపిం చడం ఇది తొమ్మిదో సారి.
కానీ ఒక్కసారి కూడా సీఎం కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ అధికారులు కోర్టుకు వెళ్లక ఆయన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు లో హాజరు కావాల్సి వచ్చింది. అక్కడ ఆయన నిన్ను బెయిల్ తెచ్చుకున్న విషయం తెలిసింది. మరోసారి ఈడీ అధికారులు ఢిల్లీ సీఎంకు సమన్లు జారీ చేశారు.
రాజకీయ కుట్ర లో భాగంగానే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్ ఆరోపి స్తున్నారు. బిజెపిలోకి జాయిన్ అయితే ఇలాంటి కేసులు ఒత్తిడిలో ఉండవని నాయకులను ఒత్తిడి చేసి పార్టీలోకి వచ్చేలా చేసుకోవడం కోసం బిజెపి నాయకులు ఇలా ఈడి నీ అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తుందని ఆయన విమర్శించారు.