TDP : తెలుగుదేశం పార్టీ మూడో జాబితా టికెట్లు కేటాయింపు అగ్గి రాజేసింది. టికెట్ దక్కని నేతలంతా ర గిలిపోతున్నారు. శ్రీకాకుళం టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మి దేవి,S. కోట టికెట్ దక్కని పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ తిరుగుబాటు బావుట ఎగరవేశారు.
అమలాపురం సీటును అనంద రావుకు కేటాయిం చడంతో ఆయన వ్యతిరేకం వర్గం మండిపడు తోం ది. ఇటు తిరుపతి జిల్లా సత్యవేడు అభ్యర్థి ఆది మూలంను మార్చా లని నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మొత్తం మీద టీడీపీ లో గత కొద్ది రోజుల నుంచి టికెట్ల పంచాయతీ గందర గోళం గా మారింది. పార్టీ నీ నమ్ముకొని ఉన్న నేతలకు టికెట్స్ రాక పోవడం తొ ఒక్కసారి గా వారిలో అగ్రహ జ్వాలలు రగులు తున్నాయి. పార్టీ జెండా లను, కరపత్రా లకు నిప్పు పెడుతున్నారు.