31 C
India
Monday, April 29, 2024
More

    YS Sharmila : జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా? షర్మిల

    Date:

    YS Sharmila
    YS Sharmila

    YS Sharmila : ఏపీకి ప్రత్యేక హోదా అనేది లేకుండా చేశారని బిజెపికి ఊడిగం చేస్తూ రాష్ట్ర ప్రయో జనాలను తాకట్టు పెట్టారని ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల ఆరోపించారు. కేంద్రం మెడలు గురించి ప్రత్యేక హోదా తీస్తామన్నవారు ఇప్పుడేమో మోకరి ల్లుతున్నారని ఆమె విమర్శించారు.

    విభజన జరిగి పదేళ్లయిన ఏపీకి రాజధాని లేదంటే సిగ్గుచేటు కాదా అని షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు. బిజెపి చేసిన మోసాలను ప్రజలు కూడా గమనిస్తున్నారని వాళ్లకు కొమ్ముకాస్తున్న పార్టీలో కూడా బుద్ధి చెప్పాలని షర్మిల పిలుపునిచ్చారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Andhra Politics : ఏపీలో వేడెక్కిన రాజకీయం

    Andhra Politics : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వెడ్డెకింది....

    One project : ఒక్క ప్రాజెక్టుకు తట్టెడు మట్టి తీశారా?

    One project : ‘‘ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులు కట్టిస్తాం.. ప్రతి...

    Former CMs : జగన్ ను ఓడించడానికి ఒక్కటైన మాజీ సీఎంలు

    Former CMs : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాల్లో...

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...