Pawan Kalyan : కాకినాడ ఎంపీ అభ్యర్థి పై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ బరిలో ఉంటారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తనకోసం ఉదయ్ పిఠాపురం సేటును త్యాగం చేశారని పవన్ తెలిపారు.
అయితే అమిత్ షా సూచిస్తే తాను కాకినాడ ఎంపీ గా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. అప్పుడు ఉదయ్, తాను స్థానాలు మార్చుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు.
పిఠాపురం అసెంబ్లీ, కాకినాడ ఎంపీ సీట్లు తమకెం తో ముఖ్యమన్నారు. పవణ్ కళ్యాణ్ ఎంపీ టికెట్ ప్రకటించడం తో జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.