TDP : పోరాడి భీమిలీ టిక్కెట్ ను మాజీ మంత్రి గంట శ్రీనివాస్ ఎట్టకేలకు సాధించుకున్నారు. నిన్న మొన్నటి వరకు సీనియర్లకు టికెట్లు కేటాయించకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగి పోయారు. అయితే గంటా శ్రీనివాసరావు మాత్రం తాను అనుకున్నట్లుగానే భీమిలి టిక్కెట్ సొంతం చేసుకున్నారు.
ఇక చీపురుపల్లి – కళా వెంకట్రావు.. ఏచ్చర్ల బీజేపీ కి పోవడంతో.. కళా చీపురుపల్లి టికెట్ ను చంద్రబాబు కేటాయించారు. భీమిలి -గంటా శ్రీనివా సరావు ఇవ్వగా పాడేరు – వెంకటరమేశ్ నాయుడు కు ఇచ్చారు.
దర్శి – గొట్టిపాటి లక్ష్మి
రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం
ఆలూరు – వీరభద్ర గౌడ్
గుంతకల్లు – గుమ్మనూరు జయరామ్
అనంతపురం అర్బన్ – దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్
కదిరి – కందికుంట వెంకటప్రసాద్
కదిరి లో కందికుంట ప్రసాద్ భార్య యశోదకు బదులుగా ప్రసాద్కు సీటు ఇచ్చిన టీడీపీ
లోక్సభ అభ్యర్థులు
విజయనగరం – అప్పలనాయుడు
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులరెడ్డి
అనంతపురం – అంబికా లక్ష్మినారాయణ
కడప – చదిపిరాళ్ల భూపేశ్రెడ్డి