Farmer Viral Video : సాగునీరు లేక పంట ఎండిపోవడంతో ఓ రైతు తన బాధలు వెళ్లగక్కుతున్న వీడియో అందరికంట కన్నీరు తెప్పిస్తుంది. సూర్యపేట జిల్లాలోని ఎర్కారం దుబ్బ తండాలో 5 ఎకరాల్లో సాగుచేసిన వరి పంట నీరు లేక ఎండిపోయింది.
దీంతో ఆ రైతు పొలంలోని పడుకొని ఫర్టిలైజర్స్ విత్తనాల దుకాణం వాళ్లకి ఎలా డబ్బు చెల్లించా లని ఏడుస్తూ ఉన్న సంఘటన అందర్నీ కలిసి వేస్తుంది.
పంటంతా ఎండిపోయింది పంట కోసం చేసిన పప్పు ఎలా చెల్లించాలని ఆవేదనతో తాను పురుగుల మందు తాగి చావడం మేలు అని పొలంలోనే విలపించాడు.