Nara Lokesh : ప్రజా గళం సభకు వెళ్లాడనే కక్షతో ప్రకాశం జిల్లా కు చెందిన మునయ్య అనే కార్యకర్తలు వైసిపి శ్రేణులు చంపేశాయని టిడిపి నేత నారా లోకేష్ ఆరోపించారు. జగన్ గొడ్డలి పార్టీకి రక్త దాహం మరింత పెరిపాయిందనీ లోకేష్ ఆరోపించారు.
ఓటమి భయం తో వైసీపీ సైకో లు మునయ్య ను చంపేశారని ఆయన ఆరోపించారు. పోలీసు లకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్, ఆయన సైకో సైన్యానికి గొడ్డలి దాడులకు ఇవే ఆఖరి రోజులు అని లోకేష్ అన్నారు. దోషుల ను చట్టం ముందు నిలబెడతా oఅనీ వెల్లడించారు.