YCP Road Show : వైసీపీ రోడ్ షో కు జనం కరువ్వయారనీ జనం ఎవరు వైసీపీ నాయకుల మాటలు వినే స్థితిలో లేరని టీడీపీ నేతలు ఆరోపించారు. విజయసాయిరెడ్డి రోడ్ షోలో ఇచ్చడాలు వెళ్ళిపోతుంటే ఉండండి భోజనాలు పెడతామని స్టేజిపై నుంచి ఆడుకునే పరిస్థితికి వైసీపీ దిగజారిపోయిందని టిడిపి నేతలు సెటైర్లు వేస్తున్నారు.
A 2 విజయసాయి రెడ్డిని ఉదయగిరి ప్రజలు పట్టించుకోవడం లేదని టిడిపి నేతలు తెలిపారు. ఇక జగన్ సంగతి సరేసరి పులివెందులలో ఆయన పర్యటన తుస్సు అనిపించిందని ఇక జగన్ నీ పని అయిపోయింది అంటూ టిడిపి ట్వీట్ చేసింది.
గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి చెరకు లేదు కాబట్టి వైసీపీ నిర్వహించే సభలకు ప్రజలు కరువయ్యారని అడ్డుకోవాల్సిన పరిస్థితికి నేతలు దిగజారారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో కచ్చితంగా ప్రజలకు సిద్ధంగా ఉన్నారని టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని వారు తెలిపారు.