దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 602 కేసులు నమోదు కాగా ….ఐదుగురు కరోనాతో చనిపోయారు. నిన్న 573 కేసులు రాగా ఇవాళ స్వల్పంగా పెరిగాయి. తాజాగా722 మంది కరోనా నుంచి కోలుకోగా … ప్రస్తుతం యాక్టివ కేసుల సంఖ్య 4440 గా ఉంది. తాజాగా కేసుల్లో 78 శాతం కేరళ నుంచే నమోదయ్యాయి.