ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని మత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. వంద రోజుల్లో హామీలు అమలు చేసి తీరుతాం వచ్చే నుల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ నెరవేరబోతుంది. కేసిఆర్ సర్కార్ నిర్వాకంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుల్ల అయ్యింది. అందుకే హమీల అమలులో జాప్యం నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు అంటూ విమర్శించారు.