Uttam Kumar Reddy : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్ద నేతలందరూ ఇన్వాల్వ్ అయ్యారని మీడియాతో చిట్ చాట్ లో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వ్యా ఖ్యానించారు. నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారు త్వరలోనే బయటికి వస్తుందని మంత్రి తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కానింగ్ కేసులో జైలుకు వెళ్లారు. వారి సర్కారు గొర్రెల స్కాం చేసింది. ఆ పార్టీ త్వరలోనే మొత్తం ఖాళీ అవ్వడం ఖాయమని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు.
ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఏ స్థాయి నాయకులు ఉన్న తప్పకుండా బయటకు వస్తారని కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుందని త్వరలోనే క్యాపింగ్ వెనుక ఉన్న సూత్రధారులు బయటప డతారని మంత్రి తెలిపారు.