TDP Yuva Galam : రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం పెరిగిపోయింది. దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నాయి. లోకేష్, చంద్రబాబు యాత్రల్లోనూ వైసీపీ దాడులు చేస్తోంది. పోలీసులతో అరెస్ట్ చేస్తోంది.
తాజాగా లోకేష్ యువగళంలోనూ వైసీపీ శ్రేణులు అలజడి సృష్టించడానికి ప్రయత్నించారు. కానీ తెలుగుదేశం శ్రేణులు వైసీపీ మూకలను చెదరగొట్టారు.వారిపై ప్రతిదాడి చేసి ఉరుకిచ్చి కొట్టారు.
ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం మందలపర్రు గ్రామంలో జరిగిన వైసిపి దాడిని తిప్పి కొట్టిన వాలంటీర్లు మరియు టీడీపీ వాలంటీర్లు లోకేష్ యాత్రను అడ్డుకున్న వారికి తగిన బుద్ది చెప్పారు.