నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి ఆలయా నికి భక్తుల రద్దీ పెరిగింది సోమ వారం శివుడికి ప్రీతికరం కావడంతో క్షేత్రంలో భక్తులు రద్దీ అనూ హ్యంగా పెరి గింది. క్షేత్రమంత భక్తజ నం తో సందడి వాతావ రణం నెలకొంది భక్తు లు వేకువజామున నుండే పాతాళగంగ లో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికా ర్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనా నికి సుమారు 6 గంటల సమయం పడుతుంది.
మరోపక్క భక్తులు స్వామి అమ్మవారి రుద్రాభి షేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటు న్నా రు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలై న్లలో భక్తు లకు ఎటువంటి ఇబ్బందులు కలుగ కుండా శ్రీస్వా మి అమ్మవార్లను దర్శించుకు నే లా ఆలయ ఈవో పెద్దిరా జు ఆలయ అధికారు లు ప్రత్యేక ఏర్పా ట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెం ట్లలో ఉన్న భక్తుల కు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు,బిస్కెట్స్ మంచినీరు అందిస్తు న్నామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.