39 C
India
Wednesday, May 8, 2024
More

    Cough Medicines : దగ్గు మందులపై కేంద్రం సంచలన నిర్ణయం..

    Date:

    Cough Medicines
    Cough Medicines

    Cough Medicines : విదేశాలకు ఎగుమతి చేసే దగ్గు మందులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పలు సంస్థలు తయారు చేస్తున్న మందుల కారణంగా విదేశాల్లో మరణాలు చోటు చేసుకోవడంతో, కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది..

    దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కొత్త నిబంధనలు తెచ్చింది. ఇకపై ప్రభుత్వ ల్యాబ్ ల నుంచి అనుమతులు తప్పనిసరి చేసిందిజ వచ్చే నెల 1 నుంచి ఈ నిబంధనలు అమల్లో కి వస్తాయని ప్రకటించింది. ప్రభుత్వ ల్యాబ్ ల నుంచి ఎగుమతిదారులు ఇకపై ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పత్రం అందజేస్తేనే ఇకపై ఎగుమతులకు అనుమతి లభిస్తుంది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారికంగా వెల్లడించింది. గుర్తింపు పొందిన ల్యాబ్ ల్లో ఈ తనిఖీలు చేయించుకోవాల్సి ఉంటుంది.

    భారత్ నుంచి ఎగుమతి అవుతున్న దగ్గు మందులు (cough medicines) వాడి 2022లో గాంబియా, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా తదితర దేశాల్లో పలువురు చిన్నారులు మ`తి చెందారు. దీనిపై డబ్ల్యూహెచ్వో సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో నే కేంద్రం అప్రమత్తమైంది. ఇక దగ్గమందుల నాణ్యతపై రాజీ ఉండదని ప్రకటించింది. ఇకపై నాణ్యతా ప్రమాణాల తనిఖీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. విదేశాలకు మన దేశం నుంచి పెద్ద ఎత్తున దగ్గు మందులు ఎగుమరి  అవుతుంటాయి.

    అయితే వీటి నాణ్యతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. సత్వర చర్యలకు ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించింది. రానున్న రోజుల్లో కట్టుదిట్టమైన తనిఖీల అనంతరమే దగ్గు మందులు విదేశాలకు ఎగుమతి చేసేలా చర్యలు చేపట్టింది.

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Germany : జర్మనీ వెళ్లాలనుకునే వారికి ఇక  షెంజెన్‌ వీసా

    Germany :  ఈ రోజుల్లో చాలా మంది విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారు....

    కేంద్రం నిషేధించిన ఈ 14 యాప్ లు ఇవే..!

    మనదేశంలో అల్లర్లు చెలరేగేందుకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో...

    మన పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలున్నాయా?

    ఇంగ్లిష్ మందులతో నయం కాని రోగాలు కూడా ఆయుర్వేదంలోని మందులతో బాగవుతాయి....

    వెల్లుల్లితో అధిక బరువుకు ‘చెక్’ పెట్టొచ్చా?

      మనకు వెల్లుల్లితో ఎన్నో లాభాలున్నాయి. ఆయుర్వేదంలో దీన్ని మందులా వాడతారు. చాలా...